- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగులు మందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తాండూరు మండలం మల్రెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు ఇరువురినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువతి మరణించినట్టు నిర్ధారించారు. అంతేగాకుండా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
Next Story