బైక్ ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

by  |
బైక్ ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాద్‌నగర్‌ లింగారెడ్డి గూడాలో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో బైక్ పైన వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్-బెంగుళూరు ఓల్డ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతున్ని ఇంద్రానగ్ కాలనికి చెందిన నర్సింలుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed