- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేసి, అతలాకుతలం చేసింది. దీంతో శుక్రవారం టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరులో పర్యటించి, బాధితులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకోనున్నారు.
Next Story