ఆ దృశ్యాలు బాధ కలిగించాయి: నారా లోకేశ్

by  |
ఆ దృశ్యాలు బాధ కలిగించాయి: నారా లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాద దృశ్యాలు తనను బాధించాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ మాధ్యమంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్న ఆయన కార్మికులను సురక్షితంగా కాపాడాలని సూచించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed