ఆ జిల్లాలో కొవిడ్ ఆంక్షలు సడలింపు..

by  |
ఆ జిల్లాలో కొవిడ్ ఆంక్షలు సడలింపు..
X

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే అన్ లాక్ 3.0లో భాగంగా ఇన్నిరోజులు అక్కడ కొనసాగుతున్న కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాలపై ఆంక్షలను సడలించారు. గురవారం నుంచి యథావిధిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించారు. ప్రతీ ఆదివారం కర్ఫ్యూ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed