- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కరోనా విజృంభిస్తున్న వేళ యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ అధికారులు ఈ నెల 11 నుంచి లాక్డౌన్ విధించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తెలిచి, సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాలు బంద్ చేయాలని యాదగిరిగుట్ట కమిషనర్ జంపాల రజిత ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా అందరూ మాస్కు, భౌతికదూరం తప్పక పాటించాలని కోరారు.
Next Story