- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలో లాక్డౌన్ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు మహారాష్ట్రలో లాక్డౌన్ విధిస్తూ ఏప్రిల్ 22న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30తో ముగియనున్న లాక్డౌన్ను తాజాగా మరో 15 రోజులు ప్రభుత్వం పొడిగించింది. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవారికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాజేష్ తోప్ తెలిపారు.
Next Story