- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆంక్షలపై పలు సడలింపులు ఇస్తున్నట్లు కలెక్టర్ ఎంవీరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కిరాణా వస్తువులు, కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా తీసుకెళ్లేలా వీలు కల్పించినట్టు స్పష్టంచేశారు. కాగా, ద్విచక్ర వాహనంపై ఒక్కరు, కారులో ఇద్దరు మాత్రమే నిత్యావసరాలు తెచ్చుకొనేందుకు బయటకు రావడానికి అనుమతి ఉందని కలెక్టర్ ఆదేశించారు.
Tags: lockdown free, bhadradri kothagudem dist, collector mv reddy
Next Story