- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పుదుచ్చేరిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను కొనసాగించాలని లెఫ్ట్నెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరాజన్ నిర్ణయించారు. కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో లాక్డౌన్ను ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. నిత్యావసర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయని, ఆ తరువాత ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు తగ్గితే వచ్చే వారం అన్లాక్ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
Next Story