- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు వేదిక నిర్మాణం చేపట్టింది. ఆ వేదికల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు పంటలపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉపయోగించుకోవాలని నూతన వేదికల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. అయితే… అందుకు విరుద్ధంగా నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని రైతు వేదిక మందుబాబులకు నిలయంగా మారింది. రైతుల సమస్యల ముచ్చటించుకోవాల్సింది పోయి స్థానిక నాయకులు మద్యం సేవించడాన్ని ప్రజలు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మద్యం సేవించిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story