- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఆల్విన్ కాలనీ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీ రోడ్ నెంబర్- 5లో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది.
పిడుగు పాటు ధాటికి ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పిడుగు పడిన చోట గోడ పెచ్చులు ఊడిపడ్డాయి. ఇంటి ముందు నిలిపిన కారుపై దాని ప్రభావం పడటంతో స్వల్పంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సంఘటనా స్థలాన్ని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పరిశీలించారు.
Next Story