- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకవుతుందో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలంలో ఫుడ్ పాయిజనింగ్తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎండాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ. ఫుడ్ పాయిజనింగ్కు గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. ఉడకని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి, ఆహార విషాన్ని నివారించడానికి సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించి తీసుకోవాలి. ఉడకని ఆహారంలో బ్యాక్టీరియా , క్రీములు అలాగే ఉండిపోయి అవి కడుపులోకి వెళ్లినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
2. కలుషిత నీరు తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంది. వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు, క్యాంపింగ్ చేసినప్పుడు.. సరస్సులు,బావులు, వద్ద నీటిని తాగడం వల్ల ఈకోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా కడుపులోకి చేరుతుంది. దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లను తీసుకోవాలి.
Read more: