- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మెదక్ జిల్లాలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని వెల్దుర్తి మండలం కుకూనూర్లో శివారులో గురువారం గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో రెండు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గమనించిన గొర్రెల కాపరులు గట్టిగా కేకలు పెట్టడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయినట్లు వారు వెల్లడించారు.
ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా, సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.
Next Story