- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోథ్: మండల పరిధిలోని పలు గ్రామాల్లో చిరుత సంచారం స్థానికులను కంటికి కునుకు లేకుండా చేస్తుంది. రాజన్న పల్లె గ్రామ సమీపంలోని రాత్రి తొమ్మిది గంటల సమయంలో చిరుత పులి.. మండడి వెంకటరావు అనే రైతుకు కనిపించింది. వాటర్ ట్యాంక్ సమీపంలో చిరుత పులి సంచరించి ఆ తర్వాత మొక్కజొన్న తోటలోకి వెళ్లిపోయిందని సదరు రైతు చెబుతున్నాడు. చిరుత సంచారం వార్తలతో మండల వాసులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.
Next Story