- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్బ్యూరో: యువతిపై అత్యాచారానికి పాల్పడిన 139మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఎరుకల సంఘం నాయకులు కుమార్, కండెల వెంకటేశ్వర్లు మాట్లాడారు. పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేసి 10 రోజులు అవుతున్నా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ అండదండలు కలిగిన వారు నిందితులుగా ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Next Story