- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్:
కరోనా సహాయార్థం జూనియర్ న్యాయవాదులకు సీఎం కేసీఆర్ రూ. 25 కోట్లు విడుదల చేయడాన్ని న్యాయవాదులు హర్షించారు. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఆయన ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీపీ మధుసూదన్ రావు న్యాయవాదులు శాస్త్రి , కిరణ్ కుమార్ గౌడ్, ఆశ నారాయణ, రవి రాజ్, రాజశేఖర్ రెడ్డి, వసంత్, లింగన్న, జైపాల్ ఎండల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Next Story