- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో కొత్తగా నెలకొల్పబడిన అత్యాధునికమైన క్యాథ్ ల్యాబ్ సేవలు కార్డియాలజీ విభాగంలో సోమవారం ప్రారంభమైనట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు . ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మొదటి రోజున ఐదుగురు రోగులకు ఈ సేవలు అందించినట్లు చెప్పారు . పూర్తి స్థాయి క్యాథ్ ల్యాబ్ సేవలను గుండె సంబంధ జబ్బులున్న పేద రోగులు వినియోగించుకోవాలని సూచించారు . ముందుగా చెప్పిన ప్రకారం స్వల్ప వ్యవధిలోనే ఆస్పత్రిలో క్యాథల్యాబ్ సేవలు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాంత్రి హరీష్ రావు , హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ఈ సందర్భంగా కార్డియాలజీ విభాగం వైద్యులు, సిబ్బందిని డాక్టర్ నాగేందర్ అభినందించారు.
Next Story