- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అరుదైన మెలనిస్టిక్ టైగర్ మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అత్యంత అరుదైన మెలనిస్టిక్ టైగర్ ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో చనిపోయిందని అటవీ అధికారులు సోమవారం తెలిపారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సుశీల్ కుమార్ పొప్లి పులి మృతిని కూడా ధృవీకరించారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడున్నరేళ్ల వయసున్న ఈ పులిని ఏప్రిల్ 30న ఉదయం సిమిలిపాల్ సౌత్ డివిజన్ సిబ్బంది బాదమక్కబడి, నవనా సౌత్ రేంజ్ వద్ద గుర్తించారు.
Next Story