- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరో ప్రత్యేక రైలు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్ డెస్క్: వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మైసూరు- గౌహతి మధ్య ఓ సింగిల్ ట్రిప్ స్పెషల్ రైలును నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం.06203 మైసూరులో 23న ఆదివారం ఉదయం 4:20 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గుంతకల్లుకు వచ్చి, 25న రాత్రి 9:45 గంటలకు గౌహతికి చేరుకుంటుంది. ఈ రైలు బెంగళూరు, లింగంపల్లి, సికింద్రాబాద్, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్ మీదుగా వెళ్లనుంది.
Next Story