ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరో ప్రత్యేక రైలు

by Disha Web Desk 1 |
ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరో ప్రత్యేక రైలు
X

దిశ, వెబ్ డెస్క్: వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మైసూరు- గౌహతి మధ్య ఓ సింగిల్‌ ట్రిప్‌ స్పెషల్‌ రైలును నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం.06203 మైసూరులో 23న ఆదివారం ఉదయం 4:20 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గుంతకల్లుకు వచ్చి, 25న రాత్రి 9:45 గంటలకు గౌహతికి చేరుకుంటుంది. ఈ రైలు బెంగళూరు, లింగంపల్లి, సికింద్రాబాద్‌, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్‌ మీదుగా వెళ్లనుంది.



Next Story

Most Viewed