- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: నీటి నిల్వతో కళకళాడాల్సిన ఆ బ్యారేజీ ఇప్పుడు జనంతో కిటకిటలాడుతోంది. జల జాతరకు బదులు అక్కడ జనజాతర సాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజ్ నీటిని దిగువకు వదలడంతో క్వింటాళ్లలో చేపలు దొరుకుతున్నాయి. దీంతో సుందిళ్ల పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చేపలు పట్టుకెళ్తున్నారు. ఇక్కడ మెరిగే, రవులు, అలుగు, జెల్లెలు లభ్యం అవుతున్నాయని స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున చేపలు కనిపిస్తుండడంతో కనువిందు చేస్తున్నాయి. దీంతో సుందిళ్ల బ్యారేజీ ప్రాంతంలో చేపలు వేటాడే వారితో కిటకిటలాడుతోంది.
Next Story