ఏపీ రైతులకు శుభవార్త

by  |

దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఓ శుభవార్త. రైతులకు ఉచిత బోర్లు వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు బోర్లు వేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామ సచివాలయంలో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుల ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

Next Story