- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నాంపల్లిలోని గాంధీ భవన్ లో ఆదివారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భునగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అతని సోదరుడు ఎమ్మెల్యు రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు. జైరాం రమేష్ ను కలిసినందున కరోనా టెస్టులు చేయించుకోవాలని తన సోదరుడికి సూచించారు. అయితే, తనకు అటువంటిదేమీ లేదని రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story