నిర్మల్ జిల్లాలో మరో ఐదుగురికి…

by  |
నిర్మల్ జిల్లాలో మరో ఐదుగురికి…
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గురువారం తాజాగా మరో ఐదు పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారని జిల్లా నోడల్ అధికారి ప్రకటించారు.

Next Story