- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,276 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,209కు చేరింది. శనివారం తాజాగా వైరస్ నుంచి 58 మంది మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 1,407కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 72,189 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 76,614మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు ఏపీలో 20,12,573 మందికి కరోనా టెస్టులు చేశారు.
Next Story