దేశంలో మరో 69,239 కేసులు

by  |
దేశంలో మరో 69,239 కేసులు
X

దిశ, వెబ్‌‌డె‌స్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డు నమోదు అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 69,239 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 912 మంది మృత్యువాత పడ్డారు.

దీంతో మొత్తం మృతుల సంఖ్య 56,706కు పెరిగింది. ఇక, తాజాగా నమోదు అయిన కేసులు కలుపుకుంటే మొత్తం బాధితుల సంఖ్య 30,44,941కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,07,668 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 22,80,567 మంది డిశ్చార్జి అయ్యారు.



Next Story

Most Viewed