- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 28 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 531కు చేరింది. తాజాగా మరో ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య 16కు పెరిగింది. తెలంగాణలో కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు ఏడుగురి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Tags: carona, positive case, 531, telangana
Next Story