- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 2,384 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,249కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 755కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,908 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 80,586 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 472 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Next Story