ఇది రైతుల కోసం.. చివరి తేదీ జూలై 31

by  |
ఇది రైతుల కోసం.. చివరి తేదీ జూలై 31
X

దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి చైర్మన్ వంగేటి లక్ష్మా రెడ్డి బుధవారం ఓ ప్రకటన చేశారు. నియోజకవర్గ పరిధిలోని రైతులందరు మీ యొక్క పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలను, గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూమి సర్వే నెంబర్, సాగు చేసిన విస్తీర్ణం, వేసిన పంట వివరాలను జూలై 31 లోగా తప్పనిసరిగా నమోదుచేసుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed