- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి చైర్మన్ వంగేటి లక్ష్మా రెడ్డి బుధవారం ఓ ప్రకటన చేశారు. నియోజకవర్గ పరిధిలోని రైతులందరు మీ యొక్క పొలాల్లో సాగుచేసిన పంటల వివరాలను, గ్రామ వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూమి సర్వే నెంబర్, సాగు చేసిన విస్తీర్ణం, వేసిన పంట వివరాలను జూలై 31 లోగా తప్పనిసరిగా నమోదుచేసుకోవాలని సూచించారు.
Next Story