- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబులు కలకలం రేపాయి. మద్యం మత్తులో కృష్ణయ్య అనే వ్యక్తి పది నాటు బాంబులతో మంగళవారం తెల్లవారుజామున వీరంగం సృష్టించాడు. ఈ గందరగోళంలో ఓ నాటు బాంబు పేలింది. భయాందోళనతో స్థానికులు పరుగులు తీయంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పరారైన నిందితుడు కృష్ణయ్య కోసం గాలిస్తున్నారు.
Next Story