- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, తూప్రాన్ మండలాల్లో అధిక మొత్తంలో సేకరణ జరిగిందనీ, మిగతా భూమిని కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. భూసేకరణ ఆర్డీవోలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలన్నారు.
Tags: Collector, office, land acquisition, construction, Kaleshwaram Canal
Next Story