మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

by Batti.Sumithra |   (  Updated:2020-02-12 21:16:24  IST  )

<p>      సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ యువతి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గుట్టల బేగంపేట్‌లోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన రాజ్యలక్ష్మి(25) జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన తోటి రూమ్‌మేట్స్ హాస్టల్ యజమానికి సమాచారం చేరవేశారు. మాదాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు [&hellip;]</p>

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
X

సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ యువతి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గుట్టల బేగంపేట్‌లోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన రాజ్యలక్ష్మి(25) జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన తోటి రూమ్‌మేట్స్ హాస్టల్ యజమానికి సమాచారం చేరవేశారు. మాదాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story