- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కువైట్లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాయబారి, కార్మిక శాఖలకు చెందిన అధికారులు, సంక్షేమ సంఘాల అధ్యక్షులతో ప్రతి వారం సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందు కోసం ప్రతి బుధవారం ఓపెన్ ఔజ్ మీటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో పాల్గొనే ప్రవాసులు ముందుగానే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచనలు చేసింది. కాగా, కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రవాసులు వచ్చేలా.. భారత దౌత్య కార్యాలయం ప్రాంగణంలోనే ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచే ఈ ఓపెన్ హౌజ్ సమావేశం ప్రారంభం కావడం విశేషం.
Next Story