- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సినీ నటి సమంత కూకట్పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు యూట్యూబ్ ఛానళ్లు, డాక్లర్ సీఎల్ వెంక్రటావులు తనపై అసత్య ప్రచారం చేశారని వారిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని సమంత కోర్టును కోరింది. దీనిపై పూర్తి విచారణ అనంతరం మంగళవారం కూకట్పల్లి కోర్టు తీర్పును వెలువరించింది.
నటి సమంతకు సంబంధించి వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేసేందుకు వీలులేదని తీర్పునిచ్చింది. అంతేకాకుండా, సమంత కూడా తన వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని మందలించింది. యూట్యూబ్ ఛానళ్లలో వీడియో లింక్స్ను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.
- Tags
- Kukatpally court
Next Story