- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎమ్ చోరీ, సెక్యూరిటీ పర్సన్ మర్డర్ కేసులో నిందితులు ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఉదయం దొంగతనం జరగగా, 24 గంటలు గడువక ముందే నిందితులను సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. దొంగతనం సమయంలో సెక్యూరిటీ పర్సన్, మరో వ్యక్తిపై కాల్పులు జరపగా ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఈ క్రిమినల్ ముఠా నాందేడ్ పారిపోతుండగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను విచారణ నిమిత్తం స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
Next Story