- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు మెట్రోరైళ్లు ఎదురెదురుగా ఢీకొని దాదాపు 213 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో సోమవారం రాత్రి జరిగింది. అంతేగాకుండా.. మరో 47 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రపంచంలోని ఎత్తైన జంట టవర్లలో ఒకటైన పెట్రోనాస్ టవర్స్ సమీపంలోని సొరంగంలో రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని మలేషియా రవాణ శాఖ మంత్రి వీ కాసియాంగ్ తెలిపారు
Passenger trains collide in Malaysian capital Kuala Lumpur. Accident happened when an empty train crashed head-on with another train carrying 213 passengers travelling in the opposite direction on the same track.
Next Story