- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టును కృష్ణ రివర్ బోర్డ్ సందర్శించింది. బోర్డ్లో నూతనంగా ఎంపికైన సీఈలు టీకే.శివరాజన్, అనుపమ్ ప్రసాద్ బుధవారం ప్రాజెక్టుల పరిధిలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. వాక్ వే ద్వారా గేట్లను పరిశీలించిన అనంతరం రైట్ కెనాల్ తూము గేట్లు, ఫైలాన్, హిల్ కాలనీల మోటర్ పంప్ హౌస్లను పరిశీలించారు. డ్యామ్ పైఉన్న లిఫ్ట్ పని తీరును తనిఖీ చేశారు. సీఈలతో డిప్యూటీ ఈఈ త్రినాథ్, నాగార్జున సాగర్ డ్యామ్ ఎస్ఈ ధర్మనాయక్, డీఈ పరమేష్, శ్రీనివాస్, సుదర్శన్ రావు, ఏఈఈలు రవి, సత్యనారాయణ, జైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story