- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ ఈఎస్సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాశారు. నాగార్జున సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలంటూ ఆ లేఖలో కోరారు. మే నెల వరకూ ఇచ్చిన కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకున్నారని లేఖలో ఆరోపించారు. నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం లేని విధంగా, కృష్ణా రివర్ బోర్డు ఉత్తర్వులను విధిగా పాటించాలని లేఖలో ఆయన సూచించారు.
Next Story