- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నందున విమానాశ్రయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయానికి వచ్చే విమానాలను కోచి విమానాశ్రయానికి మళ్లించినట్లు సమాచారం.
కాగా, ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్ మిషన్ లో భాగంగా దుబాయి నుంచి తీసుకొస్తున్న ఏయిర్ ఇండియా విమానం కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురై సుమారు 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story