ప్రొ. కోదండరాంకు షాక్.. ఆ పార్టీలోకి నేతలంతా జంప్.!

by  |
ys-sharmila-and-Prof-Kondad
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ ఆవిర్భావం అనంతరం చేరికలపై పార్టీ అధినేత్రి YS షర్మిల ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే బుధవారం తెలంగాణ జన సమితికి చెందిన ద్వితీయ స్థాయి నాయకులంతా లోటస్ పాండ్‌లో షర్మిల ఆధ్వర్యంలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed