- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. పాకిస్థాన్ కు చెందిన కొందరు దుండగులు వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఈ వెబ్ సైట్ ను కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాకముందు నుంచే తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్రమంత్రి అయ్యాక ఈ వెబ్ సైట్ ను అంతగా వినియోగించలేదు. ఈ మధ్యే ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేయగా హ్యాక్ కు గురైనట్లు గర్తించారు. హ్యాక్ చేసిన పాకిస్థాన్ కు చెందిన దుండగులు భారతదేశాన్ని దూషిస్తూ అందులో కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు సమాచారం.
Next Story