- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వరద బాధితులను కేంద్రమంత్రిగా పరామర్శించేందుకు వచ్చిన సమయంలో సంబంధిత అధికారులు ఎవరూ రాకపోవడంతో సీరియస్ అయ్యారు.
గురువారం ఉదయం హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బేగంపేట, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట కిషన్ రెడ్డి పర్యటించారు. నగరంలో నాలాలపై పడ్డ చెట్లు, చెత్తను తొలగించకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. కేంద్రమంత్రి స్థాయిలో పర్యటిస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని, అధికారులు తన వెంటరాలేదని అసహనం వ్యక్తం చేశారు.
Next Story