- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కాచిగూడలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఆయన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలన్నారు. కరోనా నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లోపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు ప్రతీ ఒక్కరు కూడా టీకాలు తీసుకునేందుకు మందుకు రావాలని.. అపోహాలు నమొద్దని చెప్పారు.
Next Story