ఈ దాడి ఆ చిరుత పనేనా..?

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలో చిరుత దాడి కలకలం రేపుతోంది. ఆమనగల్లు సమీపంలోని సురసముద్రం చెరువు కట్ట వద్ద ముక్కరి కృష్ణయ్య అనే రైతుకు చెందిన పశువుల పాకపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో రెండు లేగ దూడలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దూడల మృతికి చిరుతే కారణమని నిర్ధారించారు. అయితే గురువారం కాటేదాన్‌లో కనిపించిన చిరుతే ఈ డాడికి పాల్పడిందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.</p>

ఈ దాడి ఆ చిరుత పనేనా..?
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో చిరుత దాడి కలకలం రేపుతోంది. ఆమనగల్లు సమీపంలోని సురసముద్రం చెరువు కట్ట వద్ద ముక్కరి కృష్ణయ్య అనే రైతుకు చెందిన పశువుల పాకపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో రెండు లేగ దూడలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దూడల మృతికి చిరుతే కారణమని నిర్ధారించారు. అయితే గురువారం కాటేదాన్‌లో కనిపించిన చిరుతే ఈ డాడికి పాల్పడిందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story