- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఉగాది సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరటాల ఎప్పటిలాగే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వనున్నారని తెలుస్తుండగా.. హీరోయిన్ ఎవరు? అనే దానిపై చర్చ జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఫిమేల్ లీడ్గా ఫైనలైజ్ చేశారని సమాచారం. కాగా ఇప్పటికే ‘భరత్ అను నేను, వినయ విధేయ రామ’ లాంటి టాలీవుడ్ ప్రాజెక్ట్లు చేసిన కియారా.. ఎన్టీఆర్30తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే.. ‘భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జియో’ సినిమా షూటింగ్లతో బిజీగా ఉంది.
Next Story