- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ. కోటి 10లక్షలు లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో ఎన్వోసీ కోసం నాగరాజు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఎమ్మార్వోను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం నెల రోజుల వ్యవధిలో నిందితుడిని పలుమార్లు విచారించారు. ఈ నేపథ్యంలోనే నాగరాజు ఇవాళ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని అధికారులు ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story