- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఈనెల 21న వరంగల్కు రానున్నట్లుగా తెలుస్తోంది. కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్తో పాటు మంత్రి హరీష్రావు కూడా పర్యటనకు రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంజీఎం అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. అధికారికంగా పర్యటన వివరాలు గురువారం ఉదయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Next Story