- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
నా పొలాన్ని కౌలుకు తీసుకుని రైతు తన పంటను తగల పెట్టుకుంటే అది నేనే చేశాననడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. జప్తి శివనూర్ లో కేసీఆర్ చెప్పిన పంటలు వేసి 300ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని ఆయన అన్నారు. కేసీఆర్ కు రైతులపై ప్రేమ ఉంటే జప్తి శివనూర్ కు రావాలని ఆయన అన్నారు. సన్నరకం వడ్లు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 35వేల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story