- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,పాలకుర్తి : రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ కాజేశారనీ, మంత్రులు భూములను దోస్తున్నారని వరంగల్,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ఘాటు విమర్శలు చేశారు. ఆయన ఎన్నికల పాదయాత్ర మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ చేరుకుంది. ప్రధాన కూడలిలో ప్రచార సభలో మల్లన్న మాట్లాడుతూ… పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని..16వేల కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో పెట్టామని అన్నారు. ఏడేండ్ల పాలనలో అప్పుల కుప్పగా రాష్రాన్ని మార్చి ప్రతి ఒక్కరిపై ఎనభై వేల అప్పును పెట్టిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని ఆరోపించారు. మాయమాటలతో మరోమారు మోసం చేసేందుకు ఉద్యోగ ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Next Story