- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్లో పీవీ విగ్రహానికి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్ రోడ్లో నిర్మించిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని కేసీఆర్, తమిళి సై ఆవిష్కరించారు. తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పేలా కాంస్య విగ్రహం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే నెక్లెస్ రోడ్డు పేరును పీవీఎన్ఆర్ మార్గ్గా ప్రభుత్వం మార్చింది. కాగా గత ఏడాదిగా నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది.
Next Story