- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వేములవాడ: టీఆర్ఎస్ పాలన అచ్చం.. ఆంధ్రా పాలకుల మాదిరిగానే ఉందని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం అని కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ అన్నారు. గురువారం వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను తుల ఉమ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరికపై, భవిష్యత్ కార్యచరణపై గంటకుపైగా చర్చించారు. సందర్భంగా తుల ఉమ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం కుటుంబ పాలన సాగుతోందని, ప్రశ్నించిన గొంతులను నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అందరం బాగుపడాలని పోరాటాలు చేస్తే.. కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. అందుకే రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అందరూ కలిసిగట్టుగా పోరాడటానికి నడుంబిగిచాలని సూచించారు.
Next Story